నేడు ఆ ఉద్యోగులు ఏపీకి వెళ్లనున్నారు

by  |
నేడు ఆ ఉద్యోగులు ఏపీకి వెళ్లనున్నారు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీస్ నీలం సాహ్ని.. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు ఓ లేఖ రాశారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు తమ రాష్ట్రానికి వచ్చేందుకు మేం పంపనున్న ఏపీ బస్సులకు అనుమతి ఇవ్వాలని కోరగా సోమేష్ కుమారు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఏపీ సచివాలయ ఉద్యోగులు నేడు హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లనున్నారు. లక్డీకాపూల్, ఎల్బీనగర్, కేపీహెచ్ బీ, మియాపూర్ నుంచి బస్సులను ఏర్పాటు చేశారు.



Next Story