- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: పవిత్ర రంజాన్ 30 రోజుల ఉపవాస దీక్షలు ఆదివారంతో ముగిశాయి. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ పండుగ(ఈద్ -ఉల్- ఫితర్) ను నేడు జరుపుకోనున్నారు. అయితే ప్రతి ఏటా రంజాన్ పండుగ ప్రార్థనలు ఈద్గాల వద్ద జరుపుకుంటారు. కానీ, ప్రస్తుతం కరోనా కారణంగా ఇళ్లలోనే జరుపుకోవాలని మతపెద్దలు సూచించారు. ముస్లింలకు నేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ఆదివారమే రంజాన్ పండుగను జరుపుకొన్న విషయం విధితమే.
Next Story