బెంగళూరులో నేటి నుంచి స్కూళ్ల మూత

by Shamantha N |   (  Updated:2020-03-10 00:30:23  IST  )

<p>కర్ణాటకలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా బెంగళూరు వాసికి కరోనా సోకినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మంగళవారం నుంచి బెంగళూరు వ్యాప్తంగా అన్ని స్కూళ్లను మూసివేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పాఠశాలలను తిరిగి ప్రారంభించవద్దని ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాలూ వారం రోజుల పాటు మూతపడనున్నాయి. Tags: corona, karnataka, schools, bangalore</p>

బెంగళూరులో నేటి నుంచి స్కూళ్ల మూత
X

కర్ణాటకలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా బెంగళూరు వాసికి కరోనా సోకినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మంగళవారం నుంచి బెంగళూరు వ్యాప్తంగా అన్ని స్కూళ్లను మూసివేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పాఠశాలలను తిరిగి ప్రారంభించవద్దని ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాలూ వారం రోజుల పాటు మూతపడనున్నాయి.

Tags: corona, karnataka, schools, bangalore

Next Story