ఎమ్మార్వో నాగరాజు.. కస్టడీ పిటిషన్ పై విచారణ

by  |
ఎమ్మార్వో నాగరాజు.. కస్టడీ పిటిషన్ పై విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా కీసర తహశీల్దార్ నాగరాజు కస్టడీ, కౌంటర్ పిటిషన్లపై నేడు కోర్టు విచారణ జరపనున్నది. నలుగురు నిందితులను విచారించేందుకు 4 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, భూమి విషయంలో రూ. కోటికి పైగా లంచం తీసుకుంటూ ఎమ్మార్వో ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed