నేడే మహిళల ట్రైసిరీస్ టీ20 ఫైనల్

by Kema Shiva Kumar |

<p>      మహిళల ముక్కోణపు టీ-20సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య నేడు చివరి మ్యాచ్ జరగననున్నది. మెల్‌బోర్న్‌లో జరగనున్న ఈ మ్యాచ్.. ఉదయం 8:10గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఇంగ్లాండ్‌ కూడా పాల్గొన్న ఈ టోర్నీలో లీగ్‌ మ్యాచ్‌ల తర్వాత మూడు జట్లూ నాలుగు పాయింట్ల చొప్పున సాధించి సమాన స్థాయిలో నిలువగా, మెరుగైన రన్‌రేట్ ఆధారంగా భారత్, ఆస్ట్రేలియా టైటిల్‌ పోరుకు అర్హత సాధించాయి.</p>

నేడే మహిళల ట్రైసిరీస్ టీ20 ఫైనల్
X

మహిళల ముక్కోణపు టీ-20సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య నేడు చివరి మ్యాచ్ జరగననున్నది. మెల్‌బోర్న్‌లో జరగనున్న ఈ మ్యాచ్.. ఉదయం 8:10గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఇంగ్లాండ్‌ కూడా పాల్గొన్న ఈ టోర్నీలో లీగ్‌ మ్యాచ్‌ల తర్వాత మూడు జట్లూ నాలుగు పాయింట్ల చొప్పున సాధించి సమాన స్థాయిలో నిలువగా, మెరుగైన రన్‌రేట్ ఆధారంగా భారత్, ఆస్ట్రేలియా టైటిల్‌ పోరుకు అర్హత సాధించాయి.

Next Story