- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి తన రికార్డులను తానే తిరగరాస్తోంది. తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,73,810 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 1,619 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. తాజా కేసులతో కలిసి దేశంలో ఇప్పటివరకు కొవిడ్ కేసులు 1.50 కోట్లకు చేరుకున్నాయి.
దేశంలో మొత్తంగా 1,50,61,919 కరోనా కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు 1,78,760 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 19,29,329 యాక్టివ్ కేసులు ఉండగా, 1,29,53,821 మంది చికిత్స అనంతరం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇదిలాఉండగా, దేశంలో 12.38 కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసింది.
Next Story