- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రతిరోజూ దాని కోరలతో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 61,408 కొత్త కేసులు నమోదయ్యాయి. 836 మంది మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 31 లక్షల 6,348కి చేరింది. ఇందులో 23 లక్షల 38,035 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 7 లక్షల 10,771 మంది భాధితులు ఇంకా కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 57,542 మంది కరోనాతో మృతిచెందారు.
Next Story