47 వేల కొత్త కేసులు.. 654 మంది మృతి

by  |
47 వేల కొత్త కేసులు.. 654 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కరోనా నృత్యం ఆగడంలేదు. దాని కోరలతో ప్రజలను ఇష్టానుసారంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 47,000 కొత్త కేసులు నమోదయ్యాయి. 654 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా సంఖ్య 14 లక్షల 83 వేల 157కు చేరుకుంది. ఇందులో 9 లక్షల 52 వేల 743 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 4 లక్షల 96 వేల 988 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 33,425 కు చేరుకుంది.

Next Story