వామ్మో.. భారత్‌లో భారీగా కేసులు

by  |
వామ్మో.. భారత్‌లో భారీగా కేసులు
X

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 34,884 కొత్త కేసులు నమోదయ్యాయి. 671 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 10 లక్షల 38,716 కు చేరుకుంది. ఇందులో 6 లక్షల 53,750 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 3 లక్షల 58,692 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 26,273 కు చేరుకుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed