- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో 19,459 కొత్త కేసులు నమోదయ్యాయి. 380 మంది మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 5 లక్షల 48 వేల 318 కి చేరింది. ఇందులో 3 లక్షల 21,722 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2 లక్షల 10,120 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 16,475 కి చేరింది.
Next Story