- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. ఒక్కరోజులోనే ఏకంగా 258 మంది కరోనా బారీన పడి మరణించడంతో రాష్ట్రంలో ఆందోళన వాతావరణం నెలకొంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 9,518 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 3,10,455 మంది వైరస్ బారీన పడ్డారు. మరో 1,69,569 మంది బాధితులు వైరస్ను జయించారు. అయితే, ఇప్పటివరకు మహారాష్ట్రలో 11854 వైరస్ సోకి మరణించారు.
Next Story