మహారాష్ట్రలో మహమ్మారి మరణ మృదంగం

by  |
మహారాష్ట్రలో మహమ్మారి మరణ మృదంగం
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. ఒక్కరోజులోనే ఏకంగా 258 మంది కరోనా బారీన పడి మరణించడంతో రాష్ట్రంలో ఆందోళన వాతావరణం నెలకొంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 9,518 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 3,10,455 మంది వైరస్ బారీన పడ్డారు. మరో 1,69,569 మంది బాధితులు వైరస్‌ను జయించారు. అయితే, ఇప్పటివరకు మహారాష్ట్రలో 11854 వైరస్‌ సోకి మరణించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed