- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కర్నాటకలో కరోనా కొరలు చాస్తోంది. వేల సంఖ్యల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ ప్రభుత్వానికి, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత 24 గంటల్లో మాత్రం మహమ్మారి మరణ మృదంగం వాయించింది. గురువారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసే సమయానికి.. రికార్డు స్థాయిలో 6,128 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 83 మందిని వైరస్ పొట్టనబెట్టుకుంది. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 2,230కి చేరింది. తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా 1,18,632 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 69,700 యాక్టివ్ కేసులున్నట్లు కర్ణాటక వైద్యారోగ్య శాఖ బులెటిన్లో స్పష్టం చేసింది.
Next Story