- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భూపాలపల్లి: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.తాజాగా భూపాలపల్లి జిల్లాలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్న నలుగురికి కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. చిట్యాల మండలం నవాబ్ పేట్లో కూడా ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు డీఎంహెచ్వో సుధార్ సింగ్ ధృవీకరించారు.
Next Story