- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరైనా చనిపోతే అందుకు కారణమైన వారికి పదేళ్ల జైలు శిక్ష అమలయ్యేలా పోలీసుశాఖ కసరత్తు చేస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు నిర్ణయించినట్లు పోలీసు విభాగం ప్రకటించింది.
ఐపీసీలోని సెక్షన్ 304(2) కింద ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కేసు నమోదు చేయాలని నిర్ణయించింది. ఇలా చేయడం ద్వారా కొంతమేరకైనా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చునని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story