- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తిరుపతి లోక్ సభ వైసీపీ అభ్యర్థి డా.ఎం.గురుమూర్తి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గురుమూర్తిని అభినందించారు. ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఇకపోతే ఇటీవలే తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు పోటీకి విముఖత చూపడంతో డా.ఎం.గురుమూర్తిని వైసీపీ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది.
Next Story