- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తి లాక్ డౌన్ విధించనున్నారు. కరోనా పాజిటివ్ కేసులు 20కన్నా ఎక్కువగా ఉన్న 18 డివిజన్లలో సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి 1, 4, 5, 6, 7, 9, 10, 13, 14, 15, 28, 29, 30, 31, 35, 36, 37, 38వ డివిజన్లలో నేటి నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ను అమలు చేయనున్నారు. ఉదయం 11 గంటల వరకే నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలకు అధికారులు అనుమతిని ఇచ్చారు. మద్యం షాపులకు మాత్రం మినహాయింపునిచ్చారు.
Next Story