- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఆదిలాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో అటవీ జంతువులు జనారణ్యంలోకి వస్తున్నాయి. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఖైరిగూడా డీబీఎల్ ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. విధులకు వెళ్తున్న ఓ జేసీబీ డ్రైవర్కు పెద్ద పులి కనిపించినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల హైదరాబాద్లోని కటేదాన్లోనూ చిరుత హల్చల్ సృష్టించిన సంగతి తెలిసిందే.
Next Story