- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఢిల్లీ :
నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష పలుమార్లు వాయిదా పడటంపై వేసిన వేసిన పిటిషన్ను బుధవారం పటియాలా కోర్టు విచారణకు స్వీకరించింది.దీనికి సంబంధించి నలుగురు నిందితులకు కోర్టు నోటిసులు కూడా జారీ చేసింది.గురువారం (మార్చి5) మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో పిటిషన్పై విచారణ జరపనున్నట్టు పటియాల కోర్టు తెలిపింది.విచారణ అనంతరం నిందితులకు విధించిన ఉరిశిక్ష అమలుపై ఎలాంటి తీర్పు వెలువడుతుందో వేచి చూడాల్సిందే.
tags ; patiala court, delhi, nirbhaya convicts, thursday prosecution
Next Story