- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత సరిహద్దులో కాల్పులు మరోసారి కలకలం రేపాయి. జమ్ముకశ్మీ ర్లోని మచిల్ సెక్టార్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదరురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో కెప్టెన్ సుదీప్ సర్కార్ సహా ముగ్గురు భారత సైనికులు వీర మరణం పొందారు. మరో ముగ్గురు ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీ చేతిలో హతం అయ్యారు. ఈ నేపథ్యంలోనే భద్రతాదళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులను హతమార్చిన సైనికులు ఘటనా స్థలం నుంచి తుపాకులు, భారీగా పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా టెర్రరిస్టుల కోసం మచిల్ సెక్టార్లో గాలింపు చర్యలు చేస్తున్నారు.
Next Story