- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టులో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో కలిసి యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిని కల్లూరు మండలం బత్తులపల్లికి చెందిన గుణ, చలపతి, సాయిగా గుర్తించారు. ముగ్గురు యువకులు ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది.
Next Story