- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏనుగుల దాడిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒడిషాలోని పూరీ జిల్లా గోపీనాథ్పూర్లో చోటుచేసుకుంది. కొన్ని ఏనుగులు గ్రామంలోకి ప్రవేశించి దాడి చేశాయనీ, ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు గాయాలపాలైనట్టు స్థానికులు వెల్లడించారు. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అలాగే, అటవీశాఖ అధికారులతో కలిసి ఏనుగులను దారి మళ్లించారు.
Read also..
Next Story