ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి

by  |
ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏనుగుల దాడిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒడిషాలోని పూరీ జిల్లా గోపీనాథ్‌పూర్‌లో చోటుచేసుకుంది. కొన్ని ఏనుగులు గ్రామంలోకి ప్రవేశించి దాడి చేశాయనీ, ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు గాయాలపాలైనట్టు స్థానికులు వెల్లడించారు. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అలాగే, అటవీశాఖ అధికారులతో కలిసి ఏనుగులను దారి మళ్లించారు.

Read also..

సీఆర్‌పీఎఫ్‌కు సర్వోత్తమ ట్రోఫీ

Next Story

Most Viewed