- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి కుమ్మేర గ్రామంలో మట్టి మిద్దె కూలింది. దీంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాగర్కర్నూలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు హనుమంతు రెడ్డి, ఆయన భార్య కొండ అనసూయమ్మ, మనవడు హర్షవర్ధన్ రెడ్డిలు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story