- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి కుమ్మేర గ్రామంలో మట్టి మిద్దె కూలింది. దీంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాగర్కర్నూలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు హనుమంతు రెడ్డి, ఆయన భార్య కొండ […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి కుమ్మేర గ్రామంలో మట్టి మిద్దె కూలింది. దీంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాగర్కర్నూలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు హనుమంతు రెడ్డి, ఆయన భార్య కొండ అనసూయమ్మ, మనవడు హర్షవర్ధన్ రెడ్డిలు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






