- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సూర్యాపేట: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ముగ్గురు అనాథ పిల్లలను ఆదుకున్నారు. మద్దిరాల మండలం ముకుందపురం గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురి పిల్లల పేరు మీద ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అలాగే పిల్లల జీవనానికి మరో రూ. 50,000 అందించారు. ముగ్గురి పిల్లల చదువు బాధ్యతలను తానే చూసుకుంటానని వారి మేనమామకు ఫోన్లో భరోసా ఇచ్చారు.
Next Story