- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధిస్తున్నారు. దీంతో వలస కూలీలు మరోసారి వారి సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో వలసకూలీల బస్సు ప్రమాదానికి గురైంది.
మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలోని జోరాసిలో వద్ద వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వలస కూలీలు మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని జయారోగ్య ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ నుంచి ఛతర్పుర్, టికమ్గఢ్ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Next Story