- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ జిల్లా బుచ్చయ్యపేటలో విహారయాత్ర విషాదంగా మారింది. సరదగా స్నానం చేసేందుకు వాగులో దిగిన ముగ్గురు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే… బంగారుమెట్ట పెద్దేరు వాగులో స్నానం చేసేందుకు ముగ్గురు వ్యక్తులు వాగులో దిగారు. ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తుండగా ఒక్కసారిగా మునిగిపోయారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు వెతకినా ఆచూకీ దొరకలేదు. దీంతో బుచ్చయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే వాగులో గల్లంతైన వారిలో ఇద్దరు వడ్డాది గ్రామానికి చెందినవారు కాగా మరోకరు నర్సీపట్నం గ్రామానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. గల్లంతైన వారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
Next Story