- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఒడిశాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రాయగడ జిల్లాలో బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 15మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి 10గంటలు దాటిన బస్సు లక్ష్మీపూర్ ప్రాంతం నుంచి కటక్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు వేగాన్ని డ్రైవర్ నియంత్రించ లేకపోవడంతోనే అదుపు తప్పి బోల్తాపడినట్లు స్థానికులు చెబుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story