- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం నీరుకుల్లా వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కూలిపనికోసం కూలీలను తీసుకెళ్తున్న ఆటోను జీపు ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
Next Story