కూలీల ఆటోను ఢీకొన్న తుఫాన్.. ముగ్గురు మృతి

by  |
road accident
X

దిశ,వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం నీరుకుల్లా వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కూలిపనికోసం కూలీలను తీసుకెళ్తున్న ఆటోను జీపు ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed