కాలువలోకి దూసుకెళ్లిన కారు.. మగ్గురు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-03-03 22:37:56  IST  )

<p>పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం గ్రామంలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ఉన్నవారు ముగ్గురు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వెళికి తీశారు. మృతులు చిట్టయ్య, కాశీ, సురేష్‌గా గుర్తించారు. Tags: killed, car, canal, West Godavari, police</p>

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం గ్రామంలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ఉన్నవారు ముగ్గురు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వెళికి తీశారు. మృతులు చిట్టయ్య, కాశీ, సురేష్‌గా గుర్తించారు.

Tags: killed, car, canal, West Godavari, police

Next Story