- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని గంట్యాడ మండలం నరవలో బుధవారం చోటుచేసుకుంది.
తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవ శాత్తు నీటి కుంటలో పడిపోయారు. పొలం పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి నీటి కుంటలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు.
Next Story