- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కోలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రవాస భారతీయులు మృతిచెందారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున(అమెరికా సమయం ప్రకారం.. ఆదివారం సాయంత్రం) ఈ దుర్ఘటన ఎఫ్ఎం 423 ఇంటర్సెక్షన్ వద్ద చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఉత్తర టెక్సాస్ వైపు వెళ్తున్న ట్రక్కు.. సౌత్లో ఉన్న డెల్ వెబ్ బొలీవర్డ్కు వెళ్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. కారు డ్రైవర్ దివ్య ఆవుల (34), ఆమె భర్త రాజా గావిని(41), మరొకరు ప్రేమ్నాథ్ రామనాథం(42)లు ఘటనాస్థలం వద్దే మరణించారు. ట్రక్కు డ్రైవర్ మైనర్ కావడంతో అతనిపేరు వెల్లడికాలేదు.
Next Story