- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్:గోదావరి స్నానాలు ముగ్గురిని బలితిసుకున్నాయి. భద్రాచలం గోదావరిలో మునిగి ఇద్దరు మృత్యువాతకు గురి అయ్యారు.స్నానాలకు వెళ్లిన ఐదుగురి లో ముగ్గురు మృతి చెందారు.మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.తూర్పు గోదావరి జిల్లా మండవక మండలం కు చెందిన కొన్ని కుటుంబాలు భద్రాచలం పట్టణంలో అయ్యప్ప కాలనీలోని బంధువుల ఇంటికి వచ్చారు.శుభకార్యం లో పాల్గొనేందుకి వచ్చిన వారిలో కొందరు గోదావరి లో స్నానాలకు వెళ్లారు.వారి లో ప్రమాదవ శాత్తు నీటిలో మునిగారు. మృతులలో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. జరిగిన సంఘటన భద్రాద్రిలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story