- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జొన్నరొట్టెలు తిని ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వట్పల్లి మండలం పల్పట్లలో సోమవారం రాత్రి జొన్న రొట్టెలు చేసుకుని తిన్నారు కుటుంబసభ్యులు. దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చంద్రమౌళి, సుశీల, శ్రీశైలంగా గుర్తించారు. గత వారం ఇదే పిండితో చేసిన రొట్టెలు తిని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రొట్టెల పిండిని ల్యాబ్కు తరలించారు.
Next Story