- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : బెంగళూరులోని చామరాజపేటలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం శ్రీ మహాకాళీ అమ్మాన్ ట్రాన్స్పోర్టు కంపెనీ గోదాంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
వివరాల ప్రకారం.. గోదాంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పని చేస్తున్న మనోహర్ సహా మరో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
Next Story