- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు పేషెంట్లు మృతిచెందారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆక్సిజన్ అందకే చనిపోయారని ఆందోళన చేస్తున్నారు. స్పందించిన ఆస్పత్రి వైద్యులు ఆక్సిజన్ కొరత కాదని వెల్లడించారు. జడ్చర్ల నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యం అయిందని, దీంతో కొన్ని గంటల పాటు దాదాపు 20 మంది పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయందని అన్నారు. దారి తెలియక ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్ అత్తాపూర్లోనే ఆగిపోయాడని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన పోలీసులు గ్రీన్ చానల్ ద్వారా ట్యాంకర్ను తీసుకొచ్చారు.
Next Story