- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మునుగోడు: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. మండల కేంద్రంలో కొందరు ఇటీవల జరిగిన కొన్ని ఫంక్షన్లు, ఈ విస్తృత వ్యాప్తికి కారణం అని సమాచారం. యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం 13 మందికి పరీక్షలు చేయగా, ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి డాక్టర్ దీప్తి నిర్ధారించారు.
Next Story