- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. హబీబ్నగర్ పరిధిలోని మాన్గరి బస్తీలోని ఓ ఇంట్లో గోడ కూలి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. గురువారం రాత్రి చిన్నారులు నిద్రిస్తున్న సమయంలో వంటిళ్లులోని గోడ కూలింది. ఈ ప్రమాదంలో రోషిణి(6), సారిక(3), పావని(4 నెలలు) మృతి చెందారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story