వాగులో ఈతకు వెళ్లి.. ముగ్గురు బాలురు మృతి

by  |
swimming
X

దిశ, వెబ్‌డెస్క్ : మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పసుపులేరు వాగులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముగ్గురు బాలురు మృతి చెందారు. మృతి చెందిన వారిని నారాయణపేట జిల్లాకు చెందిన అశోక్, రమేష్‌గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story