- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : దేశంలో 18 ఏళ్లు నిండినవారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని సంకల్పించిన కేంద్రప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నది. వ్యాక్సిన్ వేయించుకోవాలనేవారు ఈనెల 24 నుంచి (శనివారం) రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపింది. ‘కొవిన్ పోర్టల్’లో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శర్మ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమర్పించాల్సిన సంబంధిత పేపర్లు గతంలో మాదిరిగానే ఉన్నాయని, వాటిలో ఏ మార్పూ లేదని ఆయన సూచించారు. ఏప్రిల్ 24 నాటికి 18 ఏళ్లు నిండినవారంతా కొవిన్ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.
Next Story