- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు ఆయన రిటైర్ మెంట్ ప్రకటించారు. పూర్నియా జిల్లా ఎన్నికల ప్రచార సభలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. ఈ రోజు ఎన్నికల ప్రచారం చివరి రోజు అని గుర్తు చేశారు. ఎల్లుండి ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలంటూ ఒక్క సారిగా భావోద్వేగానికి గురయ్యారు. అంతిమ విజయం వస్తుందనీ, అందరికి మంచి జరుగుతుందని ఆయన అన్నారు. కాగా ఆయన వ్యాఖ్యలతో జేడీయూ నేతల్లో తీవ్ర కలవరం మొదలైంది.
Next Story