- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలం అంతప్పగూడ గ్రామంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. గ్రామానికి చెందిన గుడిపల్లి చంద్రయ్యకు చెందిన ఆరు మేకలు, హరిజన్ జంగయ్యకు చెందిన ఒక మేకను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామాన్ని సందర్శించి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ఇదే గ్రామంలో 3 సంవత్సరాల క్రితం కూడా దొంగలు ఎద్దులను ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Next Story