- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నేరేడుచర్ల: దేవాలయం తలుపులు పగులగొట్టి హుండీలోని నగదును ఎత్తుకెళ్లిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఆలయ కమిటీ చైర్మన్ సిలివేరు నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలంలోని బక్కమంతులగుండె గ్రామం శివారులో ఉన్న లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో శనివారం రాత్రి సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించి అనంతరం హుండీ తాళం పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. ఈ ఆలయంలో గతంలో కూడా ఇదేవిధంగా మూడు సార్లు తలుపులు, హుండీ పగులగొట్టి అందులోని నగదు, బంగారం, వెండి ఎత్తుకెళ్లారని నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దుండగులను త్వరలోనే పట్టుకుంటామని మఠంపల్లి ఎస్సై రవి తెలిపారు.
Next Story