- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించిన నిర్ణయాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయని, తద్వారా రైతులు, వలస కార్మికులు లబ్ది పొందనున్నారని తెలిపారు. రైతులు, వీధి వ్యాపారులకు ఆహార భద్రతను కల్పించడంతోపాటు పరపతికి సంబంధించి ఊరటనిస్తాయని వివరించారు. రెండో విడతగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. వలస కార్మికులకు రెండు నెలలపాటు ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేయనున్నట్టు ప్రకటించారు. రేషన్ కార్డు లేకున్నా.. ప్రతి వలస కార్మికుడికి ఐదు కిలోల గోధుమలు లేదా బియ్యం, కిలో పప్పులు, కిలో శనగలను అందజేయనున్నట్టు వివరించారు.
Next Story