తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

by  |
తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,486 కేసులు పాజిటివ్ నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,24,545కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 7 గురు మృత్యువాడ పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1,282 కు పెరిగింది. తాజాగా 1,891 మంది డిశ్చార్జ్‌ కాగా.. వైరస్ బారినుంచి కోలుకున్న వారి సంఖ్య 2,02,577 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,686 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed