- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని భద్రాద్రి పవర్ ప్లాంట్లో ఇత్తడి గేట్ వాల్స్ దొంగతనానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను మణుగూరు సీఐ భాను ప్రకాష్ అరెస్ట్ చేశారు. బుధవారం చిక్కుడు కుంట వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానంగా నలుగురు వ్యక్తులు కనిపించారు. వారిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులు పినపాక మండలం ఉప్పాకకు చెందిన కొండేరు తరుణ్, సంగరాజు, వినయ్ కుమార్, మద్దెల సతీష్ లు అని సీఐ తెలిపారు. వీరి వద్ద నుండి రూ.1లక్ష 34 వేల విలువైన 12 ఇత్తడి గేటు వాళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భాను ప్రకాష్ తెలిపారు.
Next Story