- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కరోనా మూలంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినప్పటికీ అక్కడక్కడా కొన్ని చోట్ల జనాలు రోడ్ల పైకి వస్తున్నారు. మరీ కొన్నిచోట్ల అయితే అక్రమ మద్యం రవాణాలు, దొంగతనాలు సైతం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కృష్టా జిల్లాలోని హనుమాన్ జంక్షన్లో ఉన్పటువంటి మెడికల్ షాపులో చోరీ జరిగింది. కొంతమంది గుర్తు తెలియని దుండగులు షాపు తాళాలు పగులగొట్టి రూ.70వేలు దొంగిలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags: medical shop, krishna dist, 70 thousand theft, corona, lockdown
Next Story