- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : స్వయానా తన అన్నను ఓ తమ్ముడు హత్య చేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కేతన్ పల్లి గ్రామంలో జరిగింది. తనకన్నా కొంత ఎక్కువ పొలం తన అన్న పేరిట ఉండడంతో తనకు రావలసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని తమ్ముడు బుగ్గ అప్ప.. గత కొంత కాలం నుండి తన అన్న హనుమంతును కోరుతూ వచ్చాడు.
పలుమార్లు ఇరువురి మధ్య తగాదాలు నడిచినట్లు గ్రామస్తులు తెలిపారు. అప్పుడు ఇప్పుడు అంటూ హనుమంతు కాలయాపన చేస్తూ రావడంతో ఆగ్రహం చెందిన బుగ్గ అప్ప ఈరోజు తెల్లవారుజామున తన అన్నపై దాడి చేసి హత్య మార్చినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.
Next Story