ఆంటీ కోసం ఉరేసుకున్న యువకుడు.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం!

by  |
mbnr-hanging1
X

దిశ, వెబ్ డెస్క్: ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తెలిసిన సమాచారం మేరకు.. జిల్లాలోని దేవరకద్ర మండలం గోపన్ పల్లికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. అయితే, వీరిద్దరు కలిసి 20 రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించారని, ఈ సంఘటనలో ఆమె మృతిచెందగా యువకుడు ప్రాణాలతో బయపడ్డాడని, ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

వాళ్లతో పడుకోమని ఇబ్బంది పెడుతున్నాడు.. అందుకే నా భర్తను చంపేశా



Next Story

Most Viewed