- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై కొందరు యువకులు మరో యువకుడిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గోవింద్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మే 28న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. ఉజ్జయినీ జిల్లాలో నీలంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని లవకుశ్ నగర్లో గోవింద్ అనే యువకుడిపై కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
Next Story