- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో యువకుడు మృతి
by Shyam |
<p>దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రానికి చెందిన బీసు రవి(35) బుధవారం కరోనాతో మృతి చెందాడు. గత వారం రోజులుగా కరోనా మూలంగా అనారోగ్యం పాలై భాదపడుతుండగా, కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి మానుకోట ఆస్పత్రిలో చేర్పించారు. కాగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వికలాంగుడైన మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.</p>

X
దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రానికి చెందిన బీసు రవి(35) బుధవారం కరోనాతో మృతి చెందాడు. గత వారం రోజులుగా కరోనా మూలంగా అనారోగ్యం పాలై భాదపడుతుండగా, కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి మానుకోట ఆస్పత్రిలో చేర్పించారు. కాగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వికలాంగుడైన మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
Next Story






