- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రానికి చెందిన బీసు రవి(35) బుధవారం కరోనాతో మృతి చెందాడు. గత వారం రోజులుగా కరోనా మూలంగా అనారోగ్యం పాలై భాదపడుతుండగా, కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి మానుకోట ఆస్పత్రిలో చేర్పించారు. కాగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వికలాంగుడైన మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
Next Story