- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖానాపూర్: అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెంబి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెంబి మండలంలోని హరిచంద్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని తులసిపేట్ గ్రామానికి చెందిన నాగుల నర్సయ్య (21) అనే యువరైతు, తనకున్న ఏడు ఎకరాలలో పత్తిపంట వేశాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాలుగు ఎకరాలలో పత్తిపంట మునిగిపోయింది. దీంతో పంట వేయడానికి తీసుకువచ్చిన అప్పులు ఎలా తీర్చాలని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ముత్యం తెలిపారు.
Next Story